Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియాకు బంగారు పతకం - కేసీఆర్‌ అభినందనలు : మళ్లీ రూ.కోటి ఇస్తారా?

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (12:24 IST)
ఇంచియాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌ టెన్నిస్ పోటీల్లో సానియా మీర్జా - సాకేత్ మైనేని జోడీ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మిక్స్‌డ్‌ ఫైనల్‌ పోరులో సానియా - సాకేత్‌ జోడీ 6-4, 6-3తో వరుస సెట్లలో చైనీస్‌ తైపీ ద్వయం హెసిన్‌ యిన్‌ పెంగ్‌ - హౌ చింగ్‌ చన్‌పై విజయం సాధించింది. ఇక ఈ విజయంతో సానియా ఆసియాడ్‌లో తన పతకాల సంఖ్యను ఎనిమిదికి పెంచుకుంది. 
 
ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అభినందించారు. దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి సానియా పేరు తెచ్చిందని ప్రశంసించారు. ఇంచియాన్‌లో రెండు పతకాలతో కలిపి మొత్తం 8 ఆసియాడ్‌ మెడల్స్‌ సాధించిన సానియా.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. 
 
ఈ విజయంతో సానియా మీర్జాకు కేసీఆర్ ప్రభుత్వం మరో కోటి రూపాయల నగదు బహుమతి ఇస్తుందా అనే గుసగుసలు వినొస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు భారీ నగదు బహుమతిని కేసీఆర్ స్వయంగా అందజేయగా, వీటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగిన విషయం తెల్సిందే. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments