Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంతువులను హింసించరాదంటూ అశ్విని పొన్నప్ప వినూత్న సందేశం!

Webdunia
బుధవారం, 2 జులై 2014 (11:49 IST)
జంతువుల రక్షణ కోసం ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప నడుంబిగించారు. ఎనుగులు, పులులు, చిరుతలు, సింహాలు, కోతులు వంటి జంతువుల కాళ్లకు సంకెళ్లు వేయడం బాధాకరమని ఆమె ఆవేధన వ్యక్తంచేశారు. అడవి జంతువులను సర్కస్‌లో ఆడించడం అమానుషమనే సందేశ కార్యక్రమాన్ని ఆమె పెటా సంస్థ తరఫున మంగళవారం బెంగళూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్విని పొన్నప్ప సంకెళ్లతో బంధించుకొని జంతువులను హింసించరాదంటూ సందేశాన్నిచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments