Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంతువులను హింసించరాదంటూ అశ్విని పొన్నప్ప వినూత్న సందేశం!

Webdunia
బుధవారం, 2 జులై 2014 (11:49 IST)
జంతువుల రక్షణ కోసం ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప నడుంబిగించారు. ఎనుగులు, పులులు, చిరుతలు, సింహాలు, కోతులు వంటి జంతువుల కాళ్లకు సంకెళ్లు వేయడం బాధాకరమని ఆమె ఆవేధన వ్యక్తంచేశారు. అడవి జంతువులను సర్కస్‌లో ఆడించడం అమానుషమనే సందేశ కార్యక్రమాన్ని ఆమె పెటా సంస్థ తరఫున మంగళవారం బెంగళూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్విని పొన్నప్ప సంకెళ్లతో బంధించుకొని జంతువులను హింసించరాదంటూ సందేశాన్నిచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

Show comments