Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలుపెరుగని పరుగుల వీరుడు

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (08:46 IST)
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజంగి గ్రామ యువకుడు రాపాక గణేష్ పరుగుల పతాకల వర్షం కురిపిస్తున్నాడు జూన్ నెలలో రాజమండ్రిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో 100 మీటర్ల సీనియర్ విభాగంలో బంగారు పతకంని సాల్వ్ ఓ అసోసియేషన్ తరుపున ఆడి గెలుచుకుని నేషనల్ లో 400 మీటర్ల  విభాగంలో గోవాలో బంగారు పతకం సాధించారు.

అక్టోబర్ 10, 11 తేదీలలో గోవాలో ఎస్. జి .డి. ఎఫ్. ఐ తరుపున ఓపెన్ నేషనల్ సీనియర్  విభాగంలో 100 మీటర్లు 200 మీటర్లలలో బంగారు పతకాలు సాధించి తన సత్తా చాటారు ఈవెంట్ పీడం ఇంటర్నేషనల్ స్టేడియంలో లో  నిర్వహించారు ఇతని కోచ్లు హఫీజ్, ఆనంద్ బాబులు.

ఈయన ఇండియా తరఫున ఆడి  ఇండియాకు మంచి బంగారు పతకాన్ని తేవడమే తన కోరిక అని తెలియపరుస్తున్నారు. "ఇండో నేషనల్ టూర్కి ప్రవేశం లభించినందుకు ఆనందంగా ఉంది కానీ దానికి చాలా వరకూ ఖర్చు అవుతుంది. నా తండ్రి సాధారణమైన రైతు అవ్వడం వలన నిరాశ చెందుతున్నాను. దాతలు ఎవరైనా సహాయం చేస్తే తే తప్పకుండా ఇండో నేపాల్ టూర్ లో భారత్ తరఫున బంగారు పతకం సాధించగలనని" వ్యక్తపరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

33 నైజీరియా రాష్ట్రాల్లో కలరా వ్యాప్తి.. 359మంది మృతి

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

72మందితో 92 సార్లు భార్యకు తెలియకుండానే రేప్.. కోర్టు సంచలనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

తర్వాతి కథనం
Show comments