Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్.. సింధు-సైనాల వార్‌ లేదు.. క్వార్టర్స్‌తోనే కథ ముగిసింది..

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. భారత క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్ తరపున పాల్గొన్న తెలు

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (17:42 IST)
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. భారత క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్ తరపున పాల్గొన్న తెలుగు తేజం పీవీ సింధు, సైనా నెహ్వాల్‌కు క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగడంతో.. అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో విజయం సాధిస్తే.. సెమీఫైనల్లో వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందని తెలుసుకున్న ఫ్యాన్స్.. క్వార్టర్ ఫైనల్ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. 
 
కానీ పీవీ సింధును క్వార్టర్ ఫైనల్‌లో 14-21, 10-21 పాయింట్ల తేడాతో ప్రపంచ నెంబర్‌ వన్‌, చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్‌ ఓడించింది. అలాగే మరో క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌ను 14-21, 10-21 పాయింట్ల తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్, కొరియాకు చెందిన సుంగ్‌ జి హ్యున్‌ ఓడించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో తప్పిదాలతో మ్యాచ్‌లను కోల్పోయారు. ఫలితంగా క్వార్టర్స్‌తోనే ఇంటి ముఖం పట్టారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

చేతబడి చేస్తున్నారనీ.. ఐదుగురిని కొట్టి చంపేశారు...

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

తర్వాతి కథనం
Show comments