Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్.. సింధు-సైనాల వార్‌ లేదు.. క్వార్టర్స్‌తోనే కథ ముగిసింది..

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. భారత క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్ తరపున పాల్గొన్న తెలు

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (17:42 IST)
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. భారత క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్ తరపున పాల్గొన్న తెలుగు తేజం పీవీ సింధు, సైనా నెహ్వాల్‌కు క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగడంతో.. అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో విజయం సాధిస్తే.. సెమీఫైనల్లో వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందని తెలుసుకున్న ఫ్యాన్స్.. క్వార్టర్ ఫైనల్ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. 
 
కానీ పీవీ సింధును క్వార్టర్ ఫైనల్‌లో 14-21, 10-21 పాయింట్ల తేడాతో ప్రపంచ నెంబర్‌ వన్‌, చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్‌ ఓడించింది. అలాగే మరో క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌ను 14-21, 10-21 పాయింట్ల తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్, కొరియాకు చెందిన సుంగ్‌ జి హ్యున్‌ ఓడించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో తప్పిదాలతో మ్యాచ్‌లను కోల్పోయారు. ఫలితంగా క్వార్టర్స్‌తోనే ఇంటి ముఖం పట్టారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments