Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్‌బాల్ ప్రముఖ క్రీడాకారులకు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (10:11 IST)
Football
ఫుట్‌బాల్ ప్రముఖ క్రీడాకారులు కల్హానోగ్లు, హెర్నాండెజ్‌లకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఎలాంటి లక్షణాలు లేకున్నా ఇద్దరు క్రీడాకారులకు కరోనా సోకిందని ఏసీమిలన్ జట్టు తెలిపింది. ఏసీ మిలన్ జట్టు సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేయగా వారిలో కల్హానోగ్లు, హెర్నాండెజ్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది. జట్టులోని మిగతా సభ్యులకు కరోనా నెగిటివ్ అని తేలింది. 
 
కరోనా సోకిన కల్హానోగ్లు, హెర్నాండెజ్‌లను ఐసోలేషన్ కు తరలించి వారిని వైద్యులు చికిత్స చేస్తున్నారని ఫుట్ బాల్ క్లబ్ తెలిపింది. దిగ్గజ క్రీడాకారులు కరోనా బారిన పడటంతో వారు జట్టులో ఆడటం లేదని ఫుట్ బాల్ క్లబ్ మేనేజరు స్టెఫానో పియోలి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments