Webdunia - Bharat's app for daily news and videos

Install App

26మంది క్రీడాకారులకు కరోనా పాజిటివ్..

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (18:51 IST)
Athletes
కోవిడ్ మహమ్మారి సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఎవ్వరినీ వదలట్లేదు. కరోనా మహమ్మారి క్రీడాకారులను వదలట్లేదు. ఇప్పటికే చాలామందికి సోకింది. తాజాగా 26మంది అథ్లెట్లకుకు సోకింది. పటియాలలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పటియాలలో ప్రాక్టీస్ చేసే 380 మందికి టెస్టు చేయగా అందులో 26మందికి పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది.
 
కరోనా వైరస్ మళ్లీ జడలు విప్పుకుంది. వైరస్ ఉధృతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భారత్‌లో గడిచిన 24గంటల్లో 53,480 పాజిటివ్ కేసులు నమోదవగా, 354 మంది వైరస్ బారినపడి చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ఈ సంవత్సరంలో సంభవించిన కరోనా మరణాల్లో ఈ సంఖ్య అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 1,21,49,335కేసులు నమోదవగా 1,62,468మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా దేశంలో 5,52,566 యాక్టివ్ కేసులున్నాయి.

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments