26మంది క్రీడాకారులకు కరోనా పాజిటివ్..

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (18:51 IST)
Athletes
కోవిడ్ మహమ్మారి సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఎవ్వరినీ వదలట్లేదు. కరోనా మహమ్మారి క్రీడాకారులను వదలట్లేదు. ఇప్పటికే చాలామందికి సోకింది. తాజాగా 26మంది అథ్లెట్లకుకు సోకింది. పటియాలలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పటియాలలో ప్రాక్టీస్ చేసే 380 మందికి టెస్టు చేయగా అందులో 26మందికి పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది.
 
కరోనా వైరస్ మళ్లీ జడలు విప్పుకుంది. వైరస్ ఉధృతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భారత్‌లో గడిచిన 24గంటల్లో 53,480 పాజిటివ్ కేసులు నమోదవగా, 354 మంది వైరస్ బారినపడి చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ఈ సంవత్సరంలో సంభవించిన కరోనా మరణాల్లో ఈ సంఖ్య అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 1,21,49,335కేసులు నమోదవగా 1,62,468మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా దేశంలో 5,52,566 యాక్టివ్ కేసులున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

తర్వాతి కథనం
Show comments