Webdunia - Bharat's app for daily news and videos

Install App

22న ఐబీఎల్ షట్లర్ల వేలం పాటలు : సైనా - జ్వాలా రేంజ్ ఏంటో?

Webdunia
ఆదివారం, 21 జులై 2013 (12:11 IST)
File
FILE
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) వేలం పాటలు సోమవారం జరుగనున్నాయి. ఈ వేలం పాటల్లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, గుత్తా జ్వాలా డిమాండ్ ఏ మేరకు పలుకుతుందోనన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. అలాగే, పి.వి.సింధుకు ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ లభిస్తుందో, అశ్వినీ పొన్నప్ప, పారుపల్లి కశ్యప్‌లు ఏ ఫ్రాంచైజీలకు ఆడతారో అనే అంశం ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.

ఆరు నగరాల్లో ఆరు ఫ్రాంచైజీలతో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐబీఎల్‌లో పాల్గొనే షట్లర్ల వేలం సోమవారం జరుగనుంది. రెండుసార్లు వాయిదా తర్వాత నిర్వహిస్తున్న ఈ వేలంలో ఐకాన్‌లుగా నిర్ణయించిన భారత స్టార్లు ఐదుగురితోపాటు మలేసియా ఆటగాడు లీ చాంగ్ వీ కనీస ధరను కూడా రూ.30 లక్షలుగా నిర్ణయించారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments