Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజ్లింగ్‌లో అదరగొడుతున్న మనోళ్లు : పతకాల పంట!

Webdunia
గురువారం, 31 జులై 2014 (13:54 IST)
గ్లాస్గోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. బుధవారం రెజ్లింగ్‌లో భారత్ మరో 4 రజత పతకాలను సొంతం చేసుకుంది. 
 
మహిళల 53 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో లలిత, పురుషుల 61 కిలోల విభాగంలో భజరంగ్, మహిళల 58 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో సాక్షి మాలిక్, పురుషుల 97 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో కడియన్ రజత పతకాలు కైవసం చేసుకున్నారు.
 
ఫైనల్లో నైజీరియా రెజ్లర్ అడెక్వొరొయె చేతిలో లలిత, కెనడా రెజ్లర్ ట్రెంబ్లే చేతిలో భజరంగ్, నైజీరియా రెజ్లర్ అడెనియి చేతిలో సాక్షి, కెనడా రెజ్లర్ గిల్ చేతిలో కడియన్ పరాజయం పాలైయ్యారు. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments