Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం నుంచి సబ్ జూనియర్ నేషనల్ బాక్సింగ్!

Webdunia
ఒలింపిక్ పోటీలకు సన్నాహకంగా రెండో జూనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం (జూలై 14) నుంచి ప్రారంభం కానున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జేసీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రౌండ్స్‌లో ఈ టోర్నీ జరుగుతుందని తమిళనాడు బాక్సింగ్ అసోసియేషన్ (టీఎన్‌బీఏ) కోశాధికారి గోవిందరాజ్ అన్నారు.

బాలికల కోసం నిర్వహించే ఈ టోర్నీలో వయోపరంగా మ్యాచ్‌లు జరుగుతాయి. 11, 12, 13 ప్లస్‌ల్లో వివిధ కేటగిరీల్లో పోటీలుంటాయని గోవిందరాజన్ వెల్లడించారు. అన్ని జిల్లాలకు చెందిన క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొంటారు. ఒక జిల్లాకు పది బాక్సర్ల చొప్పున 360 మంది బాక్సర్లు ఈ టోర్నీ బరిలోకి దిగుతారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

Show comments