ఆదివారం నుంచి సబ్ జూనియర్ నేషనల్ బాక్సింగ్!

Webdunia
ఒలింపిక్ పోటీలకు సన్నాహకంగా రెండో జూనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం (జూలై 14) నుంచి ప్రారంభం కానున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జేసీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రౌండ్స్‌లో ఈ టోర్నీ జరుగుతుందని తమిళనాడు బాక్సింగ్ అసోసియేషన్ (టీఎన్‌బీఏ) కోశాధికారి గోవిందరాజ్ అన్నారు.

బాలికల కోసం నిర్వహించే ఈ టోర్నీలో వయోపరంగా మ్యాచ్‌లు జరుగుతాయి. 11, 12, 13 ప్లస్‌ల్లో వివిధ కేటగిరీల్లో పోటీలుంటాయని గోవిందరాజన్ వెల్లడించారు. అన్ని జిల్లాలకు చెందిన క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొంటారు. ఒక జిల్లాకు పది బాక్సర్ల చొప్పున 360 మంది బాక్సర్లు ఈ టోర్నీ బరిలోకి దిగుతారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బా.. నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి రూ.54లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

కాపురంలో కలహాలు.. సినీ ఫక్కీలో భార్య స్కెచ్.. అదృష్టం బాగుండి భర్త..?

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Show comments