Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనా వర్సెస్ చైనా : నవంబర్ 12 నుంచి చైనా మాస్టర్స్

Webdunia
FILE
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చైనా మాస్టర్స్ టోర్నీకి సన్నద్ధమవుతోంది. నవంబరు 12 నుంచి 17 వరకు చైనాలోని షాంఘై నగరంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఈ సంవత్సరం ఆడిన 11 టోర్నీల్లో ఒక్క టైటిల్ కూడా సాధించుకోలేని ఈ హైదరాబాదీకి ఈసారి కూడా నిరాశ తప్పదేమోనని క్రీడా పండితులు భావిస్తున్నారు.

కాగా, సైనా తొలి రౌండ్ నుంచి ఫైనల్ వరకు చైనా క్రీడాకారిణులే ప్రత్యర్థులుగా ఉండే అవకాశాలున్నాయి. తొలి రౌండ్‌లో సైనా నాలుగో క్వాలిఫయర్‌తో ఆడాల్సి ఉంది. నాలుగో క్వాలిఫయర్ హోదాలో కిన్ జింగ్‌జింగ్ (చైనా) మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందే సూచనలున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments