Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీస్‌లో సాయిప్రణీత్ ఓటమి

Webdunia
డచ్ జూనియర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బాలుర సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు బి. సాయిప్రణీత్ సెమీఫైనల్లో ఇంటిదారిపట్టాడు.

నెదర్లాండ్స్‌లోని హార్లెమ్ పట్టణంలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 13-21, 7-21 స్కోరు తేడాతో.. మలేషియాకు చెందిన రెండో సీడ్ ఇస్కందర్ జుల్కర్‌నైన్ చేతిలో ఓటమి చవిచూశాడు.

అంతకుమునుపు జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రణీత్ 14-21, 21-18, 21-3 స్కోరు తేడాతో... స్లొవేకియాకు చెందిన నాలుగో సీడ్ మెతేవ్ బాజుక్‌పై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, బాలుర డబుల్స్ విభాగంలో సాయి ప్రణీత్-ప్రణవ్ చోప్రా జోడీ క్వార్టర్ ఫైనల్స్‌లో అపజయం పాలయ్యింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments