Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమైక్యాంధ్ర పోరాటం: బీచ్ ఫుట్‌బాల్ పోటీలు వాయిదా

Webdunia
రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరగాల్సిన బీచ్ ఫుట్‌బాల్ పోటీలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో జరుగుతున్న సమైక్యాంధ్ర పోరాటంతో ఈ పోటీలను వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ బీచ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏపీబీఎఫ్ఏ) కార్యదర్శి ఎస్ అప్పారావు విలేకరులతో చెప్పారు.

ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన ఈ బీచ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను.. జనవరి 27వ తేదీ నుంచి 30వరకు నిర్వహించాల్సిందిగా నిర్ణయించామని ఆయన తెలిపారు. ప్లడ్ లైట్ల కింద జరిగే ఈ చాంపియన్‌షిప్‌కు దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి మెమోరియల్ చాంపియన్‌షిప్ పేరిట నిర్వహించాలని భావిస్తున్నట్లు అప్పారావు అన్నారు.

దాదాపు 24 జట్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో 14 పురుషులు, 10 మహిళల జట్లు పాల్గొంటాయని అప్పారావు వెల్లడించారు. తొలుత ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఈ పోటీలు నాలుగోసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్నాయి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments