Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా ఫ్యూచర్స్: సెమీస్‌లోకి విష్ణువర్ధన్

Webdunia
మలేషియా ఫ్యూచర్స్-5 టోర్నమెంట్లో హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారుడు విష్ణువర్ధన్‌ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్నాడు. ఈ టోర్నీ సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో ఓడిన విష్ణు.. డబుల్స్‌లో దివిజ్ శరణ్‌తో కలిసి సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు.

బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ విష్ణు 6-7, (3/7), 3-6తో ఆంట్ పావిక్ (క్రొయేషియా) చేతిలో ఓటమిని చవిచూశాడు. అయితే డబుల్స్ విభాగంలో విష్ణు-దివిజ్ శరణ్ ద్వయం 7-5, 4-6, 10-6 తేడాతో డోక్‌మైక్‌లీ - వాచిరామమనోవోంగ్ (థాయ్‌లాండ్)పై నెగ్గింది. సెమీస్‌లోనూ విష్ణువర్ధన్ జోడీ ప్రత్యర్థి జట్టును మట్టికరిపించే దిశగా పోటీ చేస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments