Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన అథ్లెట్లు ఎన్ని పతకాలు సాధిస్తారో..!: ఆనంద్

Webdunia
దేశ రాజధాని నగరం ఆతిథ్యమిస్తోన్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు పతకాలు సాధిస్తారా? అని ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశాడు. కామన్‌వెల్త్ గేమ్స్‌ను వెంటాడుతున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో, అక్టోబర్ 3నుంచి ప్రారంభం కానున్న ఈ క్రీడల్లో మన దేశ క్రీడాకారులు ఎన్ని పతకాలు సాధించగలరనే దానిపట్ల ఆనంద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

‘క్రీడల నిర్వహణకు ఏర్పాట్ల గురించిన వివరాలు నాకు తెలియదు. ఎన్ని పతకాలు మనం సాధించగలమనేదే నా ఆందోళన. ఈ ఢిల్లీ గేమ్స్‌లో మన అథ్లెట్లు పతకాలు సాధిస్తారని నా విశ్వాసం’ అని ఆనంద్ చెప్పాడు. ఆనంద్ తన పౌరసత్వంపై చోటు చేసుకున్న వివాదాన్ని గత చరిత్రగా కొట్టిపారేశాడు. అతి త్వరలో తనకు గౌరవ డాక్టరేట్‌ను బహూకరిస్తారని పేర్కొన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments