Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీమియర్ చెస్: హారిక గేమ్ డ్రా

Webdunia
జాతీయ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఏడో రౌండ్‌ను ద్రోణవల్లి హారిక డ్రాగా ముగించింది. ఏడో రౌండ్‌ను డ్రాగా ముగించడంతో హారిక ఈ టోర్నీ రెండో స్థానంలో కొనసాగుతోంది.

మంగళవారం ఏడో రౌండ్లో ఇషా కర్వాడేతో జరిగిన మ్యాచ్‌ను హారిక (5.5) డ్రాగా ముగించింది. ఎయిరిండియాకు చెందిన మీనాక్షి సుబ్రమణియన్ ఏడు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే కిరణ్ మనీషా (ఒరిస్సా)తో జరిగిన మ్యాచ్‌ను మీనాక్షి డ్రాగా ముగించింది. ఇకపోతే.. ఈ టోర్నీలో కిరణ్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే.. ప్రీమియర్ చెస్‌లో ఆంధ్రప్రదేశ్ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక ఆరో రౌండ్ గేమ్‌లో విజయం సాధించింది. టాప్ సీడ్ అయిన హారిక ఆరో రౌండ్ గేమ్‌లో హారిక మహిళా గ్రాండ్ మాస్టర్ మేరి గోమ్స్ (పశ్చిమ బెంగాల్)ను చిత్తుగా ఓడించింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments