Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాయ ఓపెన్‌లో సానియా: సింగిల్స్ నిరాశ.. డబుల్స్‌లో సెమీస్‌

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2012 (11:04 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సింగిల్స్‌లో మరోసారి నిరాశపరచింది. పట్టాయ ఓపెన్‌లో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనీస్‌ క్రీడాకారిణి తాపీ క్వాలీఫయర్ సూవే సియో చేతిలో 5-7,3-6 తేడాతో ఓటమి పాలైంది.

ప్రపంచ 111 ర్యాంక్‌తో బరిలోకి దిగిన సానియాను మంచి ఊపుమీదున్న సూవే సియో అద్భుతమైన షాట్లతో గంట ఇరవై నిమిషాల్లో విజయం సాధించింది.

కాగా సానియా డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి అనస్తేసియా రొదియానొవాతో జత కట్టిన సానియా 6-4,6-3 తేడాతో టాప్ సీడ్ థాయిలాండ్ జంట వరస్తయ-వరుణ్య వాంగ్తేన్చయ్‌పై ఘన విజయం సాధించి సెమీ ఫైనలోకి ప్రవేశించారు.

ఈ ఇండో-ఆసీస్ జంట సెమీ ఫైనలో మూడో సీడ్ అక్గుల్ అమన్‌మురదొవా(ఉజ్బెకిస్థాన్)- కిమికొ డాటెక్రమ్న్(జపాన్) జోడితో తలపడనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

Show comments