Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ ఛాంఫియన్‌షిప్‌కు జూడో జట్టు ఎంపిక

Webdunia
FILE
వచ్చే ఏడాది సింగపూర్‌లో జరుగనున్న కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే 14 మంది సభ్యులుగల జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఏడుగురు పురుషులు, ఏడుగురు మహిళలతో కూడిన ఈ జట్టును 2010లో జరిగే కామన్వెల్త్ పోటీలలో పాల్గొనేందుకుగానూ ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ సెంటర్ అధికార వర్గాలు వెల్లడించాయి.

కాగా.. 14 మందితో కూడిన ఇదే జుడోకాస్ జట్టు వచ్చే సంవత్సరం జైపూర్‌లో నిర్వహించే రాజీవ్ గాంధీ కాంపిటీషన్‌లో కూడా పాల్గొంటుందని క్రీడా శాఖాధికారులు పేర్కొన్నారు. అమన్‌దీప్, నవ్‌జీత్ చానా, మంజిత్ సింగ్, రామ్‌షెర్ యాదవ్, వీరేంద్ర సింగ్, యశ్‌పాల్ సోలంగి, సంజయ్ సింగ్‌లు జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు. అలాగే మహిళలల్లో రజ్‌ని, తుంబి దేవి, కల్పన, గరిమ, జీనా, జయ, అనితలు ఉన్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments