Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియన్ టీటీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన చైనా!

Webdunia
ఆసియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో చైనా క్రీడాకారుల హవా కొనసాగుతోంది. చైనాకు చెందిన పురుషులు, మహిళల జట్లు ఆసియన్ టీటీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి.

ఇందులో భాగంగా చైనా పురుషుల జట్టు భారత్‌ను 3-1 తేడాతో ఓడించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అలాగే చైనా మహిళల జట్టు థాయ్‌లాండ్‌పై 3-0 తేడాతో నెగ్గింది.

చైనాతో పాటు హాంగ్‌కాంగ్, సింగపూర్, కొరియాలు కూడా ఆసియన్ టేబుల్ టెన్నిస్ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్ జట్టు కొరియాపై 3-1 తేడాతో ఓడించగా, జపాన్ కొరియాపై 3-1, చైనీస్ తైపీ సింగపూర్‌ను మట్టికరిపించాయి.

అలాగే మహిళల విభాగంలో కొరియాపై 3-0తో నెగ్గిన సింగపూర్, జపాన్‌ను 3-1 తేడాతో ఓడించిన కొరియా జట్లు సైమీఫైనల్లోకి చేరుకున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments