Webdunia - Bharat's app for daily news and videos

Install App

అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్: భారత జట్టు ప్రకటన

Webdunia
FILE
జూనియర్ సౌత్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత అథ్లెటిక్ జట్టును ప్రకటించారు. ఇందులో పదిమంది హర్యానా, నలుగురు పంజాబ్ అథ్లెట్లకు కూడా స్థానం దక్కింది. డిసెంబర్ 11, 12 తేదీల్లో జరిగే ఈ టోర్నీలో ఆప్ఘనిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంకలు పాల్గొంటాయి.

ఈ సందర్భంగా హర్యానా స్టేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (హెచ్ఎస్ఎఎ) కార్యదర్శి హనుమాన్ సింగ్ మాట్లాడుతూ.. జాతీయ అథ్లెటిక్ జట్టులో హర్యానా ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. తప్పకుండా తమ ఆటగాళ్లు చెన్నై అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గట్టిపోటీని ప్రదర్శించి పతకాలు సంపాదించిపెడతారని నమ్మకం వ్యక్తం చేశారు.

జాతీయ అథ్లెటిక్ జట్టులో స్థానం పొందిన హర్యానా ఆటగాళ్ల వివరాలకెళితే.. పర్వీన్ కుమార్ 200మీ (సోనిపట్), ధర్మ్‌బీర్-200మీ (రొహ్‌టక్), నరేష్-షాట్‌పుట్ (సోనిపట్), మనీషా-100మీ (సోనిపట్), మనీషా దేవి-400మీ (రొహ్‌టక్), సాక్షి-800మీ(జాహ్జార్), ఆర్తీ యాదవ్-హై జంప్ (సీర్సా), పర్మీలా-డిస్కర్ (హిసార్), రింకు సాంగ్వాన్-డిస్కస్ (భీవాని), పూనమ్-జావెలిన్ (జాహ్జార్).

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments