Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత హాకీ మహిళా జట్టు జోరు.. మలేసియాపై రెండో విజయం!

Webdunia
బుధవారం, 11 జూన్ 2014 (10:45 IST)
మలేసియాతో జరుగుతున్న ఆరు టెస్టుల హాకీ సిరీస్‌లో భారత మహిళా జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. కామన్వెల్త్ గేమ్స్‌కు సన్నాహకంగా మలేషియాతో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో మలేషియాపై విజయం సాధించింది. దీంతో ఆరు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో అనురాధ దేవి(10నిమిషంలో)చేసిన ఫీల్డ్‌గోల్‌తో భారత జట్టు ఖాతా తెరవగా, పూనమ్‌రాణి(28ని) చేసిన గోల్‌తో 2-0తో ముందంజ వేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

COVID-19: కర్ణాటకలో కోవిడ్ మరణం.. 70 ఏళ్ల రోగి మృతి.. 40 కొత్త కేసులు నమోదు

Patancheru: పటాన్‌చెరు రసాయన కర్మాగారంలో భారీ పేలుడు- పది మంది మృతి

Anchor Swetcha: యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి.. పూర్ణచందర్ భార్య ఏమంటుందంటే?

అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు నాన్న.. వాట్సాప్ మెసేజ్.. ఆపై పురుగుల మందు తాగి?

Pawan Kalyan: ఆస్కార్స్ క్లాసెస్ ఆఫ్ 2025లో కమల్.. అభినందించిన పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Show comments