Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదరంగానికి కొత్త రూపునిచ్చిన 'ఆ నలుగురు'

Webdunia
సోమవారం, 23 జూన్ 2008 (17:59 IST)
FileFILE
ఎత్తులు పైఎత్తులతో, మేధస్సుకు క్షణంక్షణం పదును పెడుతూ ఆడే ఆటఏదైనా ఉందంటే.. అది చదరంగం పోటీ అని చెప్పారు. అయితే ఈ క్రీడను ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే ఆడేవారు. కానీ కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు యువకులు తమ మేధస్సుతో చదరంగానికి సరికొత్త క్రీడావేదికను తయారు చేశారు. అదేనండీ.. నలుగురు వ్యక్తులు ఏకకాలంలో ఆడేలా చెస్ బోర్డును సృష్టించారు.

మొత్తం 196 గడులతో కూడిన ఈ చెస్ బోర్డులో నలుగురు రాజులు, నలుగురు మంత్రులు, త్రివిధ దళాలు ఉంటాయి. ఎరుపు, నలుపు, తెలుపు, గ్రీన్ రంగుల్లో పావులను తయారు చేశారు. ఏకకాలంలో నలుగురు ఒకే సారి ఎలాంటి ఆటంకాలు లేకుండా చెస్‌ను ఆడొచ్చు. ఈ చెస్ క్రీడా వేదికకు పేటెంట్ కోసం దరఖాస్తు చేయనున్నట్టు ఆ నలుగురు యువకులు చెప్పారు. దీన్ని గిన్నీస్ బుక్‌లో ఎక్కించేందుకు కృషి చేస్తామని విజయ్, నవీన్, హరికిరణ్, కె.విజయ్ అనే నలుగురు యువకులు చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments