Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకాడమీ విషయంపై పునరాలోచించాలి : సైనా

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2008 (12:38 IST)
తన కోచ్ గోపీచంద్‌కు ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకోవాలనే ఆలోచనను పునరాలోచించాలని భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం సైనా నెహ్వాల్ పేర్కొంది. అకాడమీ కోసం కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయం తనకు చాలా బాధ కల్గించిందని ఆమె వ్యాఖ్యానించింది.

చైనా పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న సందర్భంగా సైనా మీడియాతో మాట్లడుతూ గోపీచంద్ అకాడమీకి ఇచ్చిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకోవాలనుకోవడం సరికాదని తెలిపింది. అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారుల ప్రదర్శన, వారి విజయాలను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

బ్యాడ్మింటన్ అకాడమీ అంటే పూర్తిగా ఆటకు సంబంధించిన శిక్షణ మాత్రమే కాదని మిగతా విషయాలపై కూడా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా చైనాలో తన పర్యటన విశేషాల గురించి ఆమె మాట్లాడుతూ చైనీస్ తైపీ విజయం అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది.

అదే సమయంలో సూపర్ సిరీస్‌లో సెమీస్ స్థాయిలో ఓటమి చెందడం నిరాశ కల్గించినా మొత్తం మీద పర్యటన మాత్రం పూర్తి సంతృప్తినిచ్చిందని సైనా పేర్కొంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments