Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్లు... వరసగా రెండో రోజు నష్టాలు, వివరాలు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (19:56 IST)
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈనాటి ట్రేడింగ్‌లో మెటల్, ఆటో, మీడియా స్టాకుల్లో వచ్చిన లాభాలు.. ఫార్మా, టెలికాం, బ్యాంకింగ్ స్టాకుల నష్టాలలో హరించుకుపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయంలో సెన్సెక్స్ 59పాయింట్లు నష్టపోయి 38,310కి పడిపోయింది. నిప్టీ 7 పాయింట్లు పడిపోయి 11,300 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
ఎల్ అండ్ టీ (4.31%)టైటాన్ కంపెనీ(3.73%)హీరోమోటోకార్స్(1.35%)హెచ్సీఎల్ టెక్నాలజీ(1.21%)అల్ట్రాటెక్ సిమెంట్(1.20)
 
టాప్ లూజర్స్
భారతి ఎయిర్ టెల్ (-2.35%)సన్ ఫార్మా(-2.11%)ఐటీసీ లిమిటెడ్(-1.30%)స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(-0.74%)యాక్సిస్ బ్యాంక్(-0.64%).
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments