Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్లు... వరసగా రెండో రోజు నష్టాలు, వివరాలు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (19:56 IST)
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈనాటి ట్రేడింగ్‌లో మెటల్, ఆటో, మీడియా స్టాకుల్లో వచ్చిన లాభాలు.. ఫార్మా, టెలికాం, బ్యాంకింగ్ స్టాకుల నష్టాలలో హరించుకుపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయంలో సెన్సెక్స్ 59పాయింట్లు నష్టపోయి 38,310కి పడిపోయింది. నిప్టీ 7 పాయింట్లు పడిపోయి 11,300 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
ఎల్ అండ్ టీ (4.31%)టైటాన్ కంపెనీ(3.73%)హీరోమోటోకార్స్(1.35%)హెచ్సీఎల్ టెక్నాలజీ(1.21%)అల్ట్రాటెక్ సిమెంట్(1.20)
 
టాప్ లూజర్స్
భారతి ఎయిర్ టెల్ (-2.35%)సన్ ఫార్మా(-2.11%)ఐటీసీ లిమిటెడ్(-1.30%)స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(-0.74%)యాక్సిస్ బ్యాంక్(-0.64%).
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments