Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2021-22 : లాభాల బాటలో సెన్సెక్స్ - నిఫ్ట్

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (16:37 IST)
కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్టెట్‌ మార్కెట్‌లో ఫుల్ జోష్ నింపింది. ఈ బడ్జెట్ కార్పొరేట్ వర్గాలను మెప్పించడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తారాజువ్వలా దూసుకెళ్లాయి. 
 
లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో మార్కెట్లలో జోష్ నెలకొంది. ఒక్కసారిగా పుంజుకున్న మార్కెట్లు చివరి వరకు లాభాల్లోని ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 2,315 పాయింట్లు లాభపడి 48,601కి పెరిగింది. నిఫ్టీ 647 పాయింట్లు లాభపడి 14,281కి ఎగబాకింది. 
 
సోమవారం అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. బ్యాకింగ్ 8.33 శాతం, ఫైనాన్స్ 7.49 శాతం, రియాల్టీ 6.65 శాతం పెరిగాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ అండ్ టీ లాభాలను అర్జించగా, కేవలం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్,  టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీల షేaర్లు స్వల్పంగా నష్టపోయాయి. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments