Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్ : 184 పాయింట్ల వృద్ధిలో సెన్సెక్స్ సూచీ

Webdunia
సోమవారం, 9 జూన్ 2014 (17:18 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 184 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 25580 వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ కూడా 71 పాయింట్ల మేరకు లాభపడి 7655 వద్ద ఆగింది. కోల్ ఇండియా, ఎల్ అండ్ వంటి బ్లూచిప్ కంపెనీలు దూకుడు ప్రదర్శించడంతో సెన్సెక్స్ సోమవారం కూడా లాభాల్లో ముగిసింది.
 
కాగా, ఈ ట్రేడింగ్‌లో యూనిటెక్, గ్రాసీం ఇండస్ట్రీస్, సన్ టీవీ, శోభా డెవలపర్స్, ఐఎఫ్‌సీఐ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, పిపావావ్ డిఫెన్స్, గోద్రెజ్ కన్‌స్ట్రక్షన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జుబిలెంట్ ఫుడ్, ఎంసీఎక్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments