322 పాయింట్ల మేరకు నష్టపోయిన సెన్సెక్స్

Webdunia
గురువారం, 29 మే 2014 (17:00 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ భారీగా నష్టపోయింది. పెట్టుబడిదారులు విక్రయాలకు మొగ్గు చూపడంతో ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 322 పాయింట్ల మేరకు పతనమై 24,234 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 7,236కు దిగజారింది. ముఖ్యంగా టెక్నాలజీ, ఐటీ, మీడియా కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
 
ఈ ట్రేడింగ్‌లో అమరరాజా బ్యాటరీస్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, యూకో బ్యాంక్, పిపావావ్ డిఫెన్స్, ఫ్యూచర్ రీటెయిల్ వంటి కంపెనీల షేర్లు లాభాల బాటలో పయనించగా, ఇన్ఫోసిస్, వోక్ హార్డ్ లిమిటెడ్, నైవేలీ లిగ్నైట్, అదానీ ఎంటర్ ప్రైజెస్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ నాకు అన్నతో సమానం... పరాశక్తిలో వివాదం లేదు : శివకార్తికేయన్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

Show comments