322 పాయింట్ల మేరకు నష్టపోయిన సెన్సెక్స్

Webdunia
గురువారం, 29 మే 2014 (17:00 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ భారీగా నష్టపోయింది. పెట్టుబడిదారులు విక్రయాలకు మొగ్గు చూపడంతో ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 322 పాయింట్ల మేరకు పతనమై 24,234 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 7,236కు దిగజారింది. ముఖ్యంగా టెక్నాలజీ, ఐటీ, మీడియా కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
 
ఈ ట్రేడింగ్‌లో అమరరాజా బ్యాటరీస్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, యూకో బ్యాంక్, పిపావావ్ డిఫెన్స్, ఫ్యూచర్ రీటెయిల్ వంటి కంపెనీల షేర్లు లాభాల బాటలో పయనించగా, ఇన్ఫోసిస్, వోక్ హార్డ్ లిమిటెడ్, నైవేలీ లిగ్నైట్, అదానీ ఎంటర్ ప్రైజెస్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సరైనోడు 10వ వార్షికోత్సవం

ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : అంబటి అర్జున్

MS Raju: ఎమ్మెస్ రాజు అగధ లో‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

JD Chakravarthy: నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు : జేడీ చక్రవర్తి

SV Krishna Reddy: SV కృష్ణారెడ్డి వేదవ్యాస్ చిత్రం బేనర్ పూజకార్యక్రమాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

ఫస్ట్ లుక్: స్టెల్లా మెక్‌కార్ట్‌నీ హెచ్ అండ్ ఎం కలెక్షన్‌ని లాంచ్ చేసిన హెచ్ అండ్ ఎం

నాట్స్ ఆధ్వర్యంలో హైవే దత్తత కార్యక్రమం, సామాజిక సేవలో తెలుగు విద్యార్ధులు

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

Show comments