Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ సూచీ

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (19:35 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ మంగళవారం ట్రేడింగ్‌లో కూడా భారీ నష్టాలతో ముగిసింది. ప్రధాన సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ 324 పాయింట్లు కోల్పోయి 26,493 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 109 పాయింట్లు కోల్పోయి 7,933 వద్ద స్థిరపడ్డాయి. 
 
ఈ ట్రేడింగ్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందుస్థాన్ యూనీలీవర్, ఐటీసీ లిమిటెడ్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా ఇండియా తదితర కంపెనీల షేర్లు లాభాలను అర్జించగా, టాటా పవర్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎల్ అండ్ టీ తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments