ఆర్బీఐ నిర్ణయం.. సెన్సెక్స్ దూకుడు!

Webdunia
మంగళవారం, 3 జూన్ 2014 (18:12 IST)
కీలక వడ్డీ రేట్లను మార్పు చేయకుండా భారతీయ రిజర్వు బ్యాంకు యధాతథంగా ఉంచడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడింది. దీంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 174 పాయింట్లు పెరిగి 24,859కి చేరుకుంది. నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 7,416కి చేరుకుంది. 
 
ఈ ట్రేడింగ్‌లో హావెల్స్ ఇండియా, సుజ్లాన్ ఎనర్జీ, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, టాటా స్టీల్, ఎస్ఎస్ఎల్టీ తదితర కంపెనీల షేర్లు లాభాలను స్వీకరించగా, ఎంఫాసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, వోక్ హార్డ్ లిమిటెడ్, శ్రీరాం సిటీ యూనియన్ ఫైనాన్స్, టీవీ 18 బ్రాడ్ కాస్ట్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్-త్రిష: ఔను... వాళ్లిద్దరూ కలిసే వచ్చారు, వీడియో వైరల్

Bobby and Krish :: హృతిక్ రోషన్ తో దర్శకుడు బాబీ - కొత్తవారితో క్రిష్ చిత్రం ?

Sanjay Dutt: స్కేల్.. టెన్షన్.. డెడ్లీ యాక్షన్ గా ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ రిలీజ్

Varalakshmi : సరస్వతి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది: వరలక్ష్మి శరత్ కుమార్

Keeravani: విక్రమ్ ఆన్ డ్యూటీ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది : ఎంఎం కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

Show comments