ఆర్బీఐ నిర్ణయం.. సెన్సెక్స్ దూకుడు!

Webdunia
మంగళవారం, 3 జూన్ 2014 (18:12 IST)
కీలక వడ్డీ రేట్లను మార్పు చేయకుండా భారతీయ రిజర్వు బ్యాంకు యధాతథంగా ఉంచడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడింది. దీంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 174 పాయింట్లు పెరిగి 24,859కి చేరుకుంది. నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 7,416కి చేరుకుంది. 
 
ఈ ట్రేడింగ్‌లో హావెల్స్ ఇండియా, సుజ్లాన్ ఎనర్జీ, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, టాటా స్టీల్, ఎస్ఎస్ఎల్టీ తదితర కంపెనీల షేర్లు లాభాలను స్వీకరించగా, ఎంఫాసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, వోక్ హార్డ్ లిమిటెడ్, శ్రీరాం సిటీ యూనియన్ ఫైనాన్స్, టీవీ 18 బ్రాడ్ కాస్ట్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin: నలభై ఏళ్ళనాటి కథతో నాగ్ అశ్విన్ నిర్మాతగా ఎస్.ఎస్.ఆర్.61

అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సరైనోడు 10వ వార్షికోత్సవం

ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : అంబటి అర్జున్

MS Raju: ఎమ్మెస్ రాజు అగధ లో‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

JD Chakravarthy: నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

ఫస్ట్ లుక్: స్టెల్లా మెక్‌కార్ట్‌నీ హెచ్ అండ్ ఎం కలెక్షన్‌ని లాంచ్ చేసిన హెచ్ అండ్ ఎం

నాట్స్ ఆధ్వర్యంలో హైవే దత్తత కార్యక్రమం, సామాజిక సేవలో తెలుగు విద్యార్ధులు

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

Show comments