Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయికి చమురు ధరలు.. మళ్లీ పెట్రో మంట

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (09:27 IST)
అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో ఆయిల్ కంపెనీలు మాత్రం పెట్రో ధరలను పెంచుతూ వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 
 
రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.89కి చేరగా డీజిల్ ధర రూ.90.17కి పెరిగింది.
 
తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి రూ.107.95కు, లీటర్ డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.97.84కు చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర 26 పైసలు పెరిగి రూ.106కు చేరగా, డీజిల్‌ ధర 33 పైసలు పెరిగి రూ.99.08కు పెరిగింది.
 
ఇక ప్రధాన నగరాలైన కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.102.17, డీజిల్‌ రూ.92.97, చెన్నైలో పెట్రోల్‌ రూ.99.36, డీజిల్‌ రూ.94.45, బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.44, డీజిల్‌ రూ.95.70కు చేరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments