Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయికి చమురు ధరలు.. మళ్లీ పెట్రో మంట

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (09:27 IST)
అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో ఆయిల్ కంపెనీలు మాత్రం పెట్రో ధరలను పెంచుతూ వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 
 
రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.89కి చేరగా డీజిల్ ధర రూ.90.17కి పెరిగింది.
 
తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి రూ.107.95కు, లీటర్ డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.97.84కు చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర 26 పైసలు పెరిగి రూ.106కు చేరగా, డీజిల్‌ ధర 33 పైసలు పెరిగి రూ.99.08కు పెరిగింది.
 
ఇక ప్రధాన నగరాలైన కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.102.17, డీజిల్‌ రూ.92.97, చెన్నైలో పెట్రోల్‌ రూ.99.36, డీజిల్‌ రూ.94.45, బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.44, డీజిల్‌ రూ.95.70కు చేరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments