Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (19:18 IST)
బాంబే స్టాక్ మార్కెట్లు గురువారం ఆశాజనకంగా ముగిశాయి. భారీ లాభాలను ఆర్జించిన సెన్సెక్స్ ఏకంగా 480 పాయింట్లు లాభపడి 27,112 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 139 పాయింట్లు లాభపడి 8,115 వద్ద ముగిశాయి. 
 
ప్రధానంగా చైనా కేంద్ర బ్యాంకు నుంచి భారీ సహాయక ప్యాకేజీ, ఫెడరల్ రిజర్వ్ సమీక్ష ఫలితాలు అనుకూలంగా ఉండడంతోనే మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.జూన్ 2న సెన్సెక్స్ 467 పాయింట్లు పెరగగా, మళ్లీ మూడు నెలల తర్వాత ఇంత భారీగా లాభపడటం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.  
 
ఇకపోతే.. హీరోమోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్, ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్ తదితర షేర్లు లాభాలను ఆర్జించాయి. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments