Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుంజుకున్న బాంబే స్టాక్ మార్కెట్.. 37వేల మార్క్ చేరువలో..?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (09:52 IST)
బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మ రంగ షేర్ల లాభాలతో భారత స్టాక్ మార్కెట్ సూచీ 366 పాయంట్లు ఎగసి  సూచీల్లో 36960 వద్ద కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ కూడా 100 పాయింట్ల లాభంతో 10863 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ ట్రిపుల్‌ సెంచరీ లాభాలను మించి కొనసాగుతోంది. 37వేల మార్క్‌కు చేరువలో ఉంది.
 
ఇకపోతే.. హిందాల్కో, రిలయన్స్‌, వేదాంతా, ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్ర, బయోకాన్‌ టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్‌, డా.రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రం స్వల్పంగా నష‍్టపోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments