Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుంజుకున్న బాంబే స్టాక్ మార్కెట్.. 37వేల మార్క్ చేరువలో..?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (09:52 IST)
బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మ రంగ షేర్ల లాభాలతో భారత స్టాక్ మార్కెట్ సూచీ 366 పాయంట్లు ఎగసి  సూచీల్లో 36960 వద్ద కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ కూడా 100 పాయింట్ల లాభంతో 10863 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ ట్రిపుల్‌ సెంచరీ లాభాలను మించి కొనసాగుతోంది. 37వేల మార్క్‌కు చేరువలో ఉంది.
 
ఇకపోతే.. హిందాల్కో, రిలయన్స్‌, వేదాంతా, ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్ర, బయోకాన్‌ టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్‌, డా.రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రం స్వల్పంగా నష‍్టపోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments