314 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ సూచీ

Webdunia
సోమవారం, 30 జూన్ 2014 (17:39 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 314 పాయింట్ల మేరకు లాభపడింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 25414 వద్ద ముగియగా, నిఫ్టీ 103 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 7611 వద్ద స్థిరపడింది. 
 
ఈ ట్రేడింగ్‌లో సిండికేట్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, సీఈఎస్ఈ, జేపీ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, యునైటెడ్ స్పిరిట్స్, శోభా డెవలపర్స్, భారతీ ఇన్‌ఫ్రా‌ టెల్, టీవీ 18 బ్రాడ్ కాస్ట్, భూషణ్ స్టీల్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Revanth Reddy: ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజు రావాలి : అనసూయ

Nani Review: మృత్యుంజయ్ నాకు చాలా నచ్చింది : నేచురల్ స్టార్ నాని రివ్యూ

Nabha, Aishwarya : అనంత పద్మనాభ స్వామి సెట్లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌ల పాట

Rajiv: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు లాంటి సిరీస్‌లో భాగమవ్వడం అదృష్టం : రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

Show comments