Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్.. 431 పాయింట్లు అప్

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (18:38 IST)
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం (డిసెంబర్ 5) ట్రేడింగ్ సెషన్‌ను భారీగా ముగించాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) నిఫ్టీ-50 పాయింట్లు పెరిగి 20,855  వద్ద ముగిసింది. 
 
అలాగే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ) 431 పాయింట్లు లాభపడి 69,296.14 వద్దకు చేరుకుంది. బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్ ఇతర రంగాల సూచీలను అధిగమించగా, మీడియా, రియల్టీ, ఐటీ స్టాక్స్ పడిపోయాయి.
 
ఇకపోతే.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ సెజ్, పవర్ గ్రిడ్, ఎన్టీబీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఎల్‌టీఐ మిండ్రీ, హిందుస్థాన్ యూనిలీవర్, దివీస్ ల్యాబ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటోలు వెనుకబడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments