Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిశ్రమ ఫలితాల్లో బాంబే స్టాక్ మార్కెట్‌

Webdunia
బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలతో కొనసాగిన బాంబే స్టాక్ మార్కెట్.. మధ్యాహ్నానికి తిరోగమనం వైపు పయనించింది. కానీ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంది.

దీంతో సెన్సెక్స్ 27 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,170 పాయింట్ల వద్ద పయనిస్తుండగా, నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం మూడు పాయింట్ల స్వల్ప లాభంతో 5,125 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

విదేశీ మార్కెట్లు సైతం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకోవడం, దేశీయ వాటాలు అమ్మకపు ఒత్తిడికి గురవడం సెన్సెక్స్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకోవడానికి ప్రధాన కారణమని బాంబే స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments