ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా... భారతదేశంలో మాత్రమే ఇలా జరుగును...

ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ కొన్ని సంఘటనలు భారతదేశంలో మాత్రమే జరుగుతాయి. వాటిలో మచ్చుకు కొన్ని ఇలా ఉంటాయి. 1) కూతురు చదువు ఖర్చు కంటే పెళ్ళికి ఎక్కువ ఖర్చు చేస్తారు. 2) ఆఫీస్‌కి అందరూ హడావుడి కానీ ఎవరూ టైంకి ఆఫీస్‌కి రారు. 3

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (12:59 IST)
ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ కొన్ని సంఘటనలు భారతదేశంలో మాత్రమే జరుగుతాయి. వాటిలో మచ్చుకు కొన్ని ఇలా ఉంటాయి. 
1) కూతురు చదువు ఖర్చు కంటే పెళ్ళికి ఎక్కువ ఖర్చు చేస్తారు.
2) ఆఫీస్‌కి అందరూ హడావుడి కానీ ఎవరూ టైంకి ఆఫీస్‌కి రారు.
3) పోలీసుని చూస్తే భద్రత కంటే భయం ఎక్కువ.
4) అస్సలు పరిచయం లేని వ్యక్తితో ఆడపిల్ల మాట్లాడకూడదు కానీ పెళ్ళి చేసుకోవచ్చు.
5) ప్రజలకు సిగ్గు చాలా ఎక్కువ అయినా జనాభా 130 కోట్ల పైమాటే.
6) కాళ్ళకి వేసుకునే చెప్పులు ఏసీలో అమ్ముతారు, అన్నంలో తినే కూరగాయలు మురుగు కాలువ ప్రక్కనే అమ్ముతారు.
7)  ఫోన్లు పగలకుండా స్క్రీన్ గార్డ్ వాడతారు, తలని కాపాడే హెల్మెట్ మాత్రం పెట్టుకోరు.
8) మ్యాజిక్‌లు చేసే స్వామిజీలను నమ్ముతారు కానీ లాజిక్‌ని చెప్పే సైంటిస్ట్‌‌ని నమ్మరు.
9) కష్టపడి పండించే బియ్యాన్ని ఉచితంగా ఇస్తారు, సాధారణంగా లభించే మట్టిని, ఇసుకను అమ్ముతారు.
10) బ్యాంకులకు వేలకోట్లు అప్పు ఎగ్గొట్టి విదేశాలలో స్కాచ్ తాగేవారు ఉన్నారు, వేలల్లో అప్పు తీసుకున్నవారు మాత్రం అప్పు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేవారూ ఉన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలుకు లేటు.. వీపు మీద బ్యాగ్‌తోనే 100 గుంజీలు.. బాలిక మృతి.. ఎక్కడ?

యేడాదిగా టీచర్లు హేళన చేస్తున్నార... సారీ మమ్మీ... నా అవయవాలను దానం చేయండి...

Rythanna Meekosam: నవంబర్ 24 నుండి 29 వరకు రైతన్న మీకోసం..

గొంతునొప్పి అని భూతవైద్యుడి వద్దకు వెళ్తే.. గదిలోకి తీసుకెళ్లి అరగంట పాటు రేప్

ప్రియుడితో రీల్స్ : ప్రశ్నించిన భర్తను హత్య చేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments