అది మాకొద్దు.. మీరే తీస్కోండి: పాకీయులతో ఇండియన్స్

"సరిగ్గా...... పాకిస్తాన్- ఇండియా బోర్డర్ లైన్ మీద... కోడి గుడ్డు పెట్టింది!!!!!!!!!!!!!! పాక్ వాళ్ళు.... "అది మా గుడ్డు" అన్నారు!! "సరే... ఒక గంటలో...... ఎవరు ఎక్కువమందిని చితక్కొడతారో... వాళ్లదే

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (15:08 IST)
"సరిగ్గా...... 
పాకిస్తాన్- ఇండియా బోర్డర్ లైన్ మీద...
కోడి గుడ్డు పెట్టింది!!!!!!!!!!!!!!
 
పాక్ వాళ్ళు....
"అది మా గుడ్డు" అన్నారు!!
 
"సరే... ఒక గంటలో......
ఎవరు ఎక్కువమందిని చితక్కొడతారో...
వాళ్లదే ఆ గుడ్డు" అన్నారు... మన ఇండియన్స్ !!
 
"వాకే.. ముందు మీరు మొదలెట్టండి!" అన్నారు "పాక్"వాళ్ళు.
 
మన ఇండియన్స్ .....
బోర్డర్ దాటి వెళ్లి ...
ఒక గంటలో 500 "పాకీ"యులని చితక్కొట్టారు.
 
"ఓస్ అంతేనా....
హిప్పుడు మా వంతు..
మేము కొడతాం"అన్నారు "పాకీ"యులు.
 
"అవసరం లేదు...
ఆ గుడ్డు మీరే తీసుకోండి!!" అన్నారు నవ్వుకుంటూ మన "ఇండియన్స్"
అన్నీ చూడండి

తాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments