Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది మాకొద్దు.. మీరే తీస్కోండి: పాకీయులతో ఇండియన్స్

"సరిగ్గా...... పాకిస్తాన్- ఇండియా బోర్డర్ లైన్ మీద... కోడి గుడ్డు పెట్టింది!!!!!!!!!!!!!! పాక్ వాళ్ళు.... "అది మా గుడ్డు" అన్నారు!! "సరే... ఒక గంటలో...... ఎవరు ఎక్కువమందిని చితక్కొడతారో... వాళ్లదే

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (15:08 IST)
"సరిగ్గా...... 
పాకిస్తాన్- ఇండియా బోర్డర్ లైన్ మీద...
కోడి గుడ్డు పెట్టింది!!!!!!!!!!!!!!
 
పాక్ వాళ్ళు....
"అది మా గుడ్డు" అన్నారు!!
 
"సరే... ఒక గంటలో......
ఎవరు ఎక్కువమందిని చితక్కొడతారో...
వాళ్లదే ఆ గుడ్డు" అన్నారు... మన ఇండియన్స్ !!
 
"వాకే.. ముందు మీరు మొదలెట్టండి!" అన్నారు "పాక్"వాళ్ళు.
 
మన ఇండియన్స్ .....
బోర్డర్ దాటి వెళ్లి ...
ఒక గంటలో 500 "పాకీ"యులని చితక్కొట్టారు.
 
"ఓస్ అంతేనా....
హిప్పుడు మా వంతు..
మేము కొడతాం"అన్నారు "పాకీ"యులు.
 
"అవసరం లేదు...
ఆ గుడ్డు మీరే తీసుకోండి!!" అన్నారు నవ్వుకుంటూ మన "ఇండియన్స్"
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments