అది మాకొద్దు.. మీరే తీస్కోండి: పాకీయులతో ఇండియన్స్

"సరిగ్గా...... పాకిస్తాన్- ఇండియా బోర్డర్ లైన్ మీద... కోడి గుడ్డు పెట్టింది!!!!!!!!!!!!!! పాక్ వాళ్ళు.... "అది మా గుడ్డు" అన్నారు!! "సరే... ఒక గంటలో...... ఎవరు ఎక్కువమందిని చితక్కొడతారో... వాళ్లదే

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (15:08 IST)
"సరిగ్గా...... 
పాకిస్తాన్- ఇండియా బోర్డర్ లైన్ మీద...
కోడి గుడ్డు పెట్టింది!!!!!!!!!!!!!!
 
పాక్ వాళ్ళు....
"అది మా గుడ్డు" అన్నారు!!
 
"సరే... ఒక గంటలో......
ఎవరు ఎక్కువమందిని చితక్కొడతారో...
వాళ్లదే ఆ గుడ్డు" అన్నారు... మన ఇండియన్స్ !!
 
"వాకే.. ముందు మీరు మొదలెట్టండి!" అన్నారు "పాక్"వాళ్ళు.
 
మన ఇండియన్స్ .....
బోర్డర్ దాటి వెళ్లి ...
ఒక గంటలో 500 "పాకీ"యులని చితక్కొట్టారు.
 
"ఓస్ అంతేనా....
హిప్పుడు మా వంతు..
మేము కొడతాం"అన్నారు "పాకీ"యులు.
 
"అవసరం లేదు...
ఆ గుడ్డు మీరే తీసుకోండి!!" అన్నారు నవ్వుకుంటూ మన "ఇండియన్స్"
అన్నీ చూడండి

తాజా వార్తలు

రీ-నీట్‌ 2026కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం - టెలిగ్రామ్ సేవలు నిలిపివేత

హోర్ముజ్ జలసంధి ద్వారా టోల్ ఫ్రీ షిప్పింగ్ ప్రారంభం.. డొనాల్డ్ ట్రంప్

ఆస్ట్రేలియన్లు వార్తా పత్రికలు చదవట్లేదట.. కారణం ఏంటంటే?

మల్కాపురంలో నావికాదళ అధికారి భార్య ఆత్మహత్య

వైమానిక దళ అధికారి భార్యపై అత్యాచారానికి పాల్పడిన పాత స్నేహితులు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిస్తా పప్పులు ఎందుకు తినాలి?

యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు

కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?

వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...

పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments