Webdunia - Bharat's app for daily news and videos

Install App

సవాళ్లతో ఒరిగేది శూన్యమే

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2008 (17:17 IST)
వార్త : అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా అన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సవాలుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రజారాజ్యం పార్టీ నేత, మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి అన్నారు.

చెవాకు : గతంలో ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లు చూసిన వారికి ఈ సవాళ్లలో పస ఏమీ ఉందనే విషయం బాగానే తెలిసుంటుంది. బహిరంగ చర్చలోనూ ఎవరి వాదనను వారు చెప్పడం మినహా ప్రజలకు ఒరిగేదేముంటుంది.

అదేదో ఎవరికి వారుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుని, తమ వాదనలను చెబుతూ ఉంటే తుది తీర్పును ప్రజలే చెప్పగలరు. అందుకు బదులు ఈ చర్చలు, బహిరంగ సవాళ్ల వంటి గొడవలు ఎందుకు? ఎన్నికలు దగ్గరికొచ్చే కొద్దీ ఇలాంటి సవాళ్లు వస్తుంటాయి.

ప్రత్యర్థుల వ్యూహంలో ఇదీ భాగమేనని గ్రహిస్తే మంచిది. ప్రతి విషయానికి స్పందిస్తూ పోతూ ఉంటే లక్ష్యం దారి తప్పిపోతుందని తెలుసుకోండి. ఈ విషయాన్ని రాజకీయ అనుభవం లేదని చెబుతున్న చిరంజీవి గ్రహించినా మీరెందుకు గ్రహించలేకపోయారో అర్థం కావడం లేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

Show comments