Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారి బాగు పట్టదా..!

Webdunia
మంగళవారం, 23 సెప్టెంబరు 2008 (17:50 IST)
వార్త : మధ్యంతర భృతి 30శాతానికి తక్కువ కాకుండా చెల్లించాలని ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి, సచివాలయ ఉద్యోగ సంఘాల సమన్వయ సమితి కోరుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం పది శాతానికి మించి ఇవ్వలేమని చెప్పడంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

చెవాకు : మీరేమో నిత్యావసర వస్తువుల ధరల విపరీతంగా పెరిగిన దృష్ట్యా మధ్యంతర భృతి పది శాతం కాదు, ముప్పై శాతం కావాలని పట్టుబడుతున్నారు కానీ సామాన్యుల మాటేమిటి.

వారి పాటు మాకెందుకు, మా బాగు మాకుంటే చాలునను కుంటున్నారేమో కానీ మీకు ఏం మేలు చేయాలన్నా ప్రభుత్వాధినేతలు ఇచ్చేది వారి చేతుల్లో డబ్బు కాదు ప్రజల సొమ్మేనని గుర్తుంచుకోండి.

ప్రాజెక్టుల కోసం కోట్లాది రూపాయలు పోసి, వాటి ద్వారా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందనుకున్నా అది కూడా ప్రజలపై భారమే కానీ దానిని కారణంగా చూపి మీరు వారిని మరింత వెనుకబడేలా చేయకండి.

ఉన్న దాంతో సర్దుకు పోవడం నేర్చుకోగలిగితే వారిని కూడా కాస్త ముందుకు తీసుకువచ్చిన వారు కాగలరు. మీ దుబారా ఖర్చులను పది శాతం తగ్గించుకున్నా నిరు పేదల కడుపుకు యాభై శాతం నిండే గంజి లభిస్తుందని గుర్తుంచుకోండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

Show comments