Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలసలకు బ్రేక్ కోసమేనా?

Webdunia
మంగళవారం, 9 సెప్టెంబరు 2008 (17:31 IST)
FileFILE
వార్త: టీడీపీ తరపున వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మరో పది రోజులకల్లా సిద్ధం చేయాలని పార్టీ పార్లమెంటరీ ఇన్‌ఛార్జీలను టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

చెవాకు: అలాగైనా ఎక్కడకు వెళ్లకుండా మీ నేతలను నిలుపుకుంటే మంచిదే. ఎలాగూ ప్రతి నియోజకవర్గానికి కనీసం మూడు పేర్లు ఇమ్మని చెప్పారు కాబట్టి ఆ నియోజకవర్గంలోని ముగ్గురు ముఖ్యమైన నేతలను మీ పార్టీలోనే నిలుపుకోగలరు.

కానీ ఇలా ఎంతకాలం నిలుపుకోగలరు. వెళ్లాలనుకుంటున్న వారిని అడ్డుకోవడం మీ తరం కాదనే విషయం ఇప్పటికే గౌడ్, తమ్మినేని, ఆదికేశవులు నాయుడు, భూమాల విషయంలో నిరూపితమైంది.

ముందుగా పేర్లు ప్రతిపాదించడం ద్వారా వారిని బుజ్జగించినా, చివరకు టికెట్టు దక్కలేదంటే మాత్రం నేతలంతా కలసి కట్టుగా పార్టీ విజయం కోసం పనిచేస్తారనే మాట వట్టిదే. మరి బాగా ఆలోచించుకోండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments