Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంచన ఎవరిది?

Webdunia
వార్త: భారత్ అణు పరీక్షలు నిర్వహిస్తే అణు ఇంధన సరఫరాను నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ అమెరికన్ కాంగ్రెస్‌కు తొమ్మిది నెలల క్రితం రాసిన లేఖను వాషింగ్టన్ పోస్ట్ బహిర్గత పరచింది.

చెవాకు: దీనికోసమేనా ఇంత ఆరాటం? చివరకు సర్కారును సైతం పణంగా పెట్టి పోరాడటమా? ఒప్పందం అమలు జరిగితే అణు పరీక్షలు నిర్వహించడం కష్టమని, దేశ సార్వభౌమత్వానికి దెబ్బ తగులగలదని ప్రతిపక్షాలు చెప్పిన మాట నిజమే అయ్యేట్టుందే.

ఏది ఏమైనా ప్రపంచ రారాజు కావాలనుకుంటున్న అమెరికాతో జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయం బోధపడి ఉంటుంది. ఇంతకీ ఈ లేఖ విషయం ముందే తెలిసిన విషయమేనని కేంద్ర అణు శక్తి ఛైర్మన్ కకోద్కర్ కూడా చెప్పారనడం మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

Show comments