Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు రాజకీయాల్లో ఉండాల్సినవారు కాదండీ రావు గారు... ?

Webdunia
శనివారం, 17 మే 2008 (11:40 IST)
వార్త : ముఖ్యమంత్రి వైఎస్ ఆయన సహచరుడు కేవీపీ రామచంద్రరావు కలిసి ఈ నాలుగేళ్లలో 40 వేల కోట్ల రూపాలయలు దండుకున్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ స్వాహా చేశారు. ఇంకా ఎక్కడ భూములు మిగిలి ఉన్నాయా అని కేవీపీ ఆధ్వర్యంలో రెవిన్యూ మాజీ అధికారితో కలిసి భూముల కోసం సర్వే చేస్తున్నారు... టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు.

చెవాకు : వాళ్లు దండుకున్న డబ్బుల వివరాలు, భూములను అమ్మేయడం కోసం వారు సర్వే నిర్వహిస్తున్న సంగతులు చూసోచ్చినట్టు మరీ చెబుతున్నారంటే మీరు నిజంగా ఏ డిటెక్టివ్ సంస్థలోనో ఉండాల్సినవారండీ రావు గారు. అందుకే మీరు రాజకీయాల్లో ఉండాల్సిన వారు కాదండీ రావు గారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

CM Revanth Reddy: మిస్ వరల్డ్ 2025 పోటీలు- పటిష్టమైన భద్రతా చర్యలు

Ahmedabad: అక్రమ బంగ్లాదేశ్ నివాసితులపై కొరడా: అదుపులోకి వెయ్యి మంది (Video)

Pawan Kalyan : మధుసూధన్ రావు ఎవరికి హాని చేశాడు? పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

Show comments