Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు గ్రహించలేకపోయారేమో!

Webdunia
వార్తః నేను అవలంబించిన విధానాలు దేశానికే ఆదర్శం. వాటిని అందరూ అనుసరించాల్సిందేనన్న విషయాన్ని గ్రహించినందునే పలు రాష్ట్రాలు ఇప్పటికే దానిని అమలు చేశారు. నేను ప్రవేశపెట్టిన సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానంపై చొరవ తీసుకున్నందునే సంపద పెరిగింది అని టీడీపీ చీఫ్ చంద్రబాబు నర్సారావుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పుకున్నారు.

చెవాకుః ఆ విధానాలను ప్రజలు అంగీకరించి ఉంటే నేడు వైఎస్ అధికారంలో ఉండగలరా? మీకోసం యాత్రను మీరు చేపట్టే పరిస్థితి వచ్చేదా? పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి, రైతులకు పావలా వడ్డీలు ఇంతెందుకు... గ్యాస్ కూడా ఉచితమే అంటూ ఆ యాత్రలో రోజుకో వరం ప్రకటించాల్సిన అవసరం ఉండేదా? మన్మోహన్ సింగ్ అంతటోడే సంస్కరణల బాటతో పాటు పేదల సంక్షేమం కూడా చూడకుంటే మనుగడ లేదని తెలుసుకున్న తరుణంలో ఇక మీ విధానాలను ఎవరు పట్టించుకుంటారో మీరే చెప్పాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

Show comments