Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఠం కోసం ఆ మాత్రమైనా శ్రమించొద్దా మరి

Webdunia
వార్తః మీకోసం యాత్రలో భాగంగా తెలంగాణా జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు వడదెబ్బ తగిలినా యాత్ర యథావిధిగా సాగుతుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి.


చెవాకుః అసలే గడ్డుకాలం. ఎన్టీఆర్ కలల పథకమైన రెండు రూపాయల బియ్యం పథకం క్రెడిట్ నేమో కాంగ్రెస్ ఎగరేసుకుపోతోంది. తెలంగాణాపై ఏం చేయాలో తెలియన్ స్థితిలో అక్కడ క్రెడిట్‌ను కొట్టేయాలని తెరాస దూసుకుపోతోంది. మధ్యలో మెగాస్టార్ భయపెడుతుంటే ఏం చేయాలి. ఇప్పటికీ హైటెక్ బాబుగానే మిమ్మల్ని చూస్తున్న ప్రజలను నమ్మించేందుకు ఈ మాత్రమైనా శ్రమించాలిగా. లేకుంటే జనం మిమ్మల్ని పూర్తిగా మరచిపోరూ. అలాగే ప్రచారం చేయకుంటే ఏడాది తర్వాత జరిగే ఎన్నికల్లో మీరు చెబుతున్నట్టు వైఎస్ సర్కారుకు వారెలా బుద్ధి చెప్పగలరు. ఇంతకీ ఎండ తీవ్రత తెలిసేగా ఈ యాత్ర చేపట్టింది. కాబట్టి ఇది మీకో లెక్కా. మళ్లీ పీఠం ఎక్కేస్తే ఆరోగ్యం తనంతట తానుగా కుదుటపడుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?