Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంతాలు, పట్టింపులు ఆగవు

Webdunia
శుక్రవారం, 30 మే 2008 (09:53 IST)
వార్తః తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికలకోసం చేసిన భద్రతా ఏర్పాట్ల కోసం రూ.11కోట్ల మేర ఖర్చయిందని డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్ తెలిపారు.

చెవాకు ః ఆరు నెలల పదవి కోసం రూ. 11కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం కావడం బాధాకరమే. అయినా మీరు ఈ వివరాలను అందించినంత మాత్రాన ఉద్యమాలు ఆగిపోవు. ప్రజాధనం దుర్వినియోగం కావడం కన్నా అసలు లక్ష్యం (ఉన్నత పీఠం) దక్కేవరకు పంతాల్లో నెగ్గడమేగా రాజకీయ నేతలకు ముఖ్యం. ఎలాగూ ఈ ఎన్నికల కారణంగా ఓటర్లు కూడా ఏదో కొంత లాభపడ్డారన్నది ఊరట కలిగించే విషయం. ఆ ఊరటతోనే ఈ ఎన్నికల భారాన్ని దిగమింగుకుందాం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Show comments