Webdunia - Bharat's app for daily news and videos

Install App

నొప్పింపక, తానొవ్వక తిరుగువాడు...

Srinivasulu
వార్తః ఉప ఎన్నికల్లో ప్రచారానికి ఎమ్మెస్ మినహా తెలంగాణా సీనియర్ నేతలందరూ దూరంగా ఉన్నారు. మేడారంలో వెంకటస్వామి ముఖ్యమంత్రిపై వాగ్బాణాలు సంధిస్తూనే ప్రచారం జరుపుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్, పీసీసీ చీఫ్‌ డీఎస్‌లు ఎంతగానో నచ్చచెప్పినా వారి వైఖరిలో మార్పులేదు.

చెవాకుః ఎంత చెప్పినా నియోజకవర్గంలో వారి మాట విని ఓటేసే వారు లేదనే విషయాన్ని ఈ నేతల ద్వారానే చెప్పించాలనుకుంటున్నారేమో. అది జరగదు. భవిష్యత్ అవసరాలు ఏ పార్టీతో ఎలా ఉంటాయో ఏమో ఎవరు చూశారు? ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకుంటేనేం... పార్టీలో ఎన్నో ఉపయోగం లేని పనులున్నాయిగా. దానిని ఇప్పిస్తే వారు కాదంటారా?
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

Show comments