Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధీమాగా చెప్పిందెవరయ్యా?

Webdunia
గురువారం, 12 జూన్ 2008 (09:53 IST)
వార్తః తెలంగాణా అంటే చాలు గెలుస్తామనే ధీమా నేతల్లో పెరగడం వల్లే ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైందన్న కేసీఆర్ తెలంగాణా భవన్ చుట్టూ, తన చుట్టూ తిరిగే బదులు ప్రజల్లోకి వెళితే ప్రయోజనం ఉండేదని చెప్పారు.

చెవాకుః మీరు కూడా గతంలో ఇదే అనుకున్నారుగా. తెలంగాణా పేరు చెబితేనే సమైక్య వాదులకు హడల్ అన్నారుగా. మీరు చెప్పిన విషయాన్నే మీ నేతలు గట్టిగా నమ్ముకున్నారు. మీ చుట్టూ తిరుగుతున్న వారికే ప్రాధాన్యమిచ్చారని తెలిసేగా వారు మీ చుట్టూ తిరిగారు. మీ విధానాల్ని విమర్శించిన నేతల మాటలేనాడైనా మీరు పట్టించుకున్నారా? సూటిగా మాట్లాడే వారిని తెలంగాణా ద్రోహులంటూ ముద్ర వేశారు. నచ్చిన రీతిలో వ్యవహరించేవారిని నమ్మి మొదటికే మోసం తెచ్చుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

Show comments