Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొరికితేనేగా దొంగ!

Webdunia
శుక్రవారం, 29 ఆగస్టు 2008 (17:11 IST)
వార్త: అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడిలో పట్టుబడిన రంగారెడ్డి జిల్లా భూ సేకరణ విభాగం (పరిశ్రమలు) ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాం గోపాలరావు ఆస్తుల విలువ రూ. 500లకోట్లకు పైగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

చెవాకు: ఇంతకాలం ఆయన అవినీతి కార్యకలాపాలకు ఇంత భారీ స్థాయిలో సహకారం అందిందన్న మాట. అవినీతిని ఎక్కడికక్కడ తుంచకపోవడంతోనే ఈ అవినీతి కుబేరులు రాజ్య మేలుతున్నారు.

ఇంత భారీ స్థాయిలో అక్రమార్జనను కూడగట్టారంటే వీరి ద్వారా మరెందరో అక్రమ ప్రయోజనం పొందినట్టేగా. ఈ దెబ్బతోనే వారిని కూడా పట్టుకుంటారా. లేక తర్వాత చూద్దాంలే అని పక్కన పెట్టేస్తారా. మీరే చెప్పండి సారూ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Show comments