Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొరికితేనేగా దొంగ!

Webdunia
శుక్రవారం, 29 ఆగస్టు 2008 (17:11 IST)
వార్త: అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడిలో పట్టుబడిన రంగారెడ్డి జిల్లా భూ సేకరణ విభాగం (పరిశ్రమలు) ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాం గోపాలరావు ఆస్తుల విలువ రూ. 500లకోట్లకు పైగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

చెవాకు: ఇంతకాలం ఆయన అవినీతి కార్యకలాపాలకు ఇంత భారీ స్థాయిలో సహకారం అందిందన్న మాట. అవినీతిని ఎక్కడికక్కడ తుంచకపోవడంతోనే ఈ అవినీతి కుబేరులు రాజ్య మేలుతున్నారు.

ఇంత భారీ స్థాయిలో అక్రమార్జనను కూడగట్టారంటే వీరి ద్వారా మరెందరో అక్రమ ప్రయోజనం పొందినట్టేగా. ఈ దెబ్బతోనే వారిని కూడా పట్టుకుంటారా. లేక తర్వాత చూద్దాంలే అని పక్కన పెట్టేస్తారా. మీరే చెప్పండి సారూ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

Show comments