తెలిసేగా అవిశ్వాసం పెట్టారు

Webdunia
FileFILE
వార్త : స్పీకర్ సురేశ్ రెడ్డిపై శాసనసభలో టీడీపీ, తెరాస సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూడు వాణి ఓటుతో వీగిపోయింది.

చెవాకు : అధికార పార్టీకి శాసనసభలో పూర్తి మెజారిటీ ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే వీగిపోతుందని అందరికీ తెలిసిందేగా. ఈ పరిస్థితుల్లో ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి సాధించిందేమిటి?

స్పీకర్‌ తీరుపై ఆగ్రహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నో మార్గాలున్నాయిగా. వాటిని వదిలి ఇలా చేయడం ద్వారా సభా సమయం మాత్రమే కాక ప్రజాధనం కూడా వృథా అవుతోందనే విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు.

అయినా ఇప్పటికే ఎంతో సమయాన్ని, ప్రజా ధనాన్ని వృథా చేసిన, చేస్తున్న మాకు ఇదో లెక్కా అని మీరు అనుకుంటున్నారేమో. మీరు ప్రజల్లో భాగమే కాబట్టి మీ సమస్యలు కూడా వారి సమస్యలే అనుకుంటున్నారేమో.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్‌ను మహిళ కడపులో వదేలేశారు...

పవన్ కళ్యాణ్ వివాదంపై నాలుక మడతేసిన మంత్రి వెంకట్ రెడ్డి

రామేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ అయ్యప్ప భక్తులు మృతి

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

Show comments