Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను పట్టిన ఏలినాటి శని తొలిగిపోయిందట..!

Webdunia
FILE
తెలంగాణ రాష్ట్ర సమితికి ఎన్నికల్లో కలిసిరాకపోవడం, ఆ పార్టీ అధ్యక్షుడు అవమానాలు, ఆరోపణలకు గురికావడం వంటి కార్యాలకు ఏలినాటి శనే కారణమని ఊహాగానాలు వస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తనకు ఏలినాటి పట్టిందని కేసీఆరే స్వయంగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ శని సెప్టెంబర్ తొమ్మిదో తేదీ రాత్రి 10.33 గంటలతో ఏలినాటి తొలగిపోయిందని, అలాగే పార్టీని పట్టిన అష్టమాదశ శని కూడా పోయిందని ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ స్వయంగా పేర్కొన్నట్లు సమాచారం.

ఇకపై తన జాతకంతో పాటు, పార్టీ జాతకం కూడా బాగుంటుందని, తెలంగాణా ఉద్యమాన్ని ఢిల్లీని ప్రభావితం చేసేలా కార్యాచరణ చేయాలని పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినాన్ని సీరియస్‌గా జరపాలని, ప్రజల్లో తెలంగాణపై భక్తిని మరింత పెంచాలని కేసీఆర్ అన్నారు.

మొత్తానికి ఇకపై తెరాసకు మంచి రోజులేనని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన ఆత్మశాంతి కోసం చెప్పుకుంటున్నారా? లేదా.. నిజంగానే ఆయనకు పట్టిన శని తొలగిపోయిందా? అనే విషయాన్ని చెప్పేందుకు మనమేమీ జ్యోతిష్యులం కాము. కానీ కేసీఆర్, తెరాస పార్టీ భవితవ్యంపై మీ అభిప్రాయాలేమిటో? చెప్పండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

Show comments