Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ అధిష్టానంతో అంత సన్నిహితమా?

Webdunia
బుధవారం, 21 మే 2008 (08:43 IST)
వార్తః ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రానికి వైఎస్ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని నియమించనున్నట్టు తనకు ఢిల్లీ నుంచి సమాచారం అందిందని తెరాస చీఫ్ కేసీఆర్ తెలిపారు.

చెవాకుః మీరు చెప్పింది నిజమా? ఎవరి ద్వారా మీకీ విషయం తెలిసింది? ఏకంగా ఢిల్లీ పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారంటే ఆ పార్టీ అధిష్టానంతో మీకేదో సంబంధం ఉంటుందనుకుంటున్నాం. అయినా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శతృవులు ఉండరు కదా. ఇంతకీ మీ మాటలు వింటుంటే మీకు తెలంగాణా కన్నా ముఖ్యమంత్రి పీఠంపైనే దృష్టి ఉన్నట్టు కనబడుతోంది. అందుకేనేమో దానికి అడ్డుతగులుతారని భావిస్తున్న వైఎస్, చంద్రబాబు... చివరకు చంద్రబాబులపై విరుచుకు పడుతున్నారమోనని పిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు

Liquor Scam: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం : మరో కీలక వ్యక్తి అరెస్ట్.. ఎవరతను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

Show comments