Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ అధిష్టానంతో అంత సన్నిహితమా?

Webdunia
బుధవారం, 21 మే 2008 (08:43 IST)
వార్తః ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రానికి వైఎస్ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని నియమించనున్నట్టు తనకు ఢిల్లీ నుంచి సమాచారం అందిందని తెరాస చీఫ్ కేసీఆర్ తెలిపారు.

చెవాకుః మీరు చెప్పింది నిజమా? ఎవరి ద్వారా మీకీ విషయం తెలిసింది? ఏకంగా ఢిల్లీ పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారంటే ఆ పార్టీ అధిష్టానంతో మీకేదో సంబంధం ఉంటుందనుకుంటున్నాం. అయినా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శతృవులు ఉండరు కదా. ఇంతకీ మీ మాటలు వింటుంటే మీకు తెలంగాణా కన్నా ముఖ్యమంత్రి పీఠంపైనే దృష్టి ఉన్నట్టు కనబడుతోంది. అందుకేనేమో దానికి అడ్డుతగులుతారని భావిస్తున్న వైఎస్, చంద్రబాబు... చివరకు చంద్రబాబులపై విరుచుకు పడుతున్నారమోనని పిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

Show comments